Tuesday, August 7, 2012
Thursday, July 5, 2012
Thursday, June 28, 2012
రాష్ట్రపతి అభ్యర్థిగా పి.ఎ సంగ్మా నామినేషన్
రాష్ట్రపతి అభ్యర్థిగా పి.ఎ సంగ్మా ఈరోజు 2.30 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. సంగ్మా నామినేషన్ కార్యక్రమానికి భాజపా అధ్యక్షుడు నితిన్ గడ్కారీ,సీనియర్ READ MORE
11 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. అందులో కొంతమంది కలెక్టర్లగానూ READ MORE
ఐసీసీ ప్రెసిడెంటుగా బాధ్యతలు చేపట్టిన ఐజాక్
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా అలన్ ఐజాక్ ఈరోజు బాధ్యతలు చేపట్టారు. కౌలాలంపూర్ లో జరుగుతున్న ఐసీసీ వార్షిక సమావేశంలో ఆయన శరద్ పవార్ READ MORE
జగన్ ను కలిసిన రాంజెఠ్మలానీ
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చంచల్ గూడ ఈరోజు ఉదయం ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ, ఆడిటర్ విజయ సాయిరెడ్డి కలిశారు.
READ MORE
Thursday, June 21, 2012
25న దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల బంద్
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నామినేటెడ్ పోస్టులను తక్షణమే రద్దు చేయాలని, గులాబ్ నబీ ఆజాద్ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పదవి నుంచి తొలగించాలని ......
ప్రొఫెసర్ జయశంకర్కు టీ.జేఏసీ నివాళులు
ప్రొఫెసర్ జయశంకర్ ప్రథమ వర్థంతి సందర్భంగా ఈరోజు ఉదయం గన్పార్కు వద్ద తెలంగాణ జేఏసీ నేతలు ఆయనకు నివాళులర్పించారు. .....
62 ప్రైవేటు బస్సుల స్వాధీనం:75కేసులు నమోదు
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు బస్సులు, పాఠశాలల బస్సులపై రవాణశాఖ తనిఖీలు నాలుగోరోజూ కొనసాగుతున్నాయి. ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డ అధికారలు వేకువజామునుంచే హైవేలు, చెక్ పోస్టులు, రహదారులపై తనిఖీలు చేపట్టారు. ఒంగోలు, .......READ MORE
Wednesday, June 20, 2012
జగన్ కు నోటీసులు అందించిన ఈడీ అధికారులు
చంచల్ గూడ జైలులో ఉన్న జగన్ కు ఈడీ అధికారలు బుధవారం నోటీసులు అందజేశారు. జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న జగన్ ను విచారించడానికి అనుమతించాలంటూ READ MORE
48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు
రానున్న 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని.......
Saturday, June 16, 2012
ప్రణబ్ కు జేడీయూ మద్దతు
యూపీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన ప్రణబ్ ముఖర్జీకి ఎన్డీఏలో భాగస్వామ్యపక్షంగా ఉన్న జనదళ్ -యునైటెడ్ పార్టీ నేత శివానంద్ తివారి మద్దతు తెలిపారు. ..
బస్సుప్రమాద మృతుల గుర్తింపు
మహారాష్ట్ర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారిలో కొందరి వివరాలు వెల్లడయ్యాయి. మృతుల్లో 14 మంది దాక టీసీఎస్ ఉద్యోగులు ఉన్నారు.
మహారాష్ట్ర సరిహద్దులో ఘోర రోడ్డు ప్రమాదం
మహారాష్ట్ర సరిహద్దులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో 30 మంది చనిపోయారు. మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది. ..READ MORE
Friday, June 15, 2012
గాల్లోకి కాల్పులు జరిపిన వైకాపా నేత
జూబ్లీహిల్స్ లో వైకాపా సంబరాలు శ్రుతిమించాయి. ఉప ఎన్నికల్లో వూహించిన ఫలితాలు సాధించడంతో వైకాపా శ్రేణులు పార్టీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు.
ఉత్కంఠపోరులో టీఆర్ఎస్ విజయం
ఉత్కంఠపోరులో టీఆర్ఎస్ విజయం
నరాలు తెగె ఉత్కంఠ మధ్య సాగిన పరకాల ఓట్ల లెక్కింపులో ఎట్టకేలకు టీఆర్ ఎస్ విజయం సాధించింది. 860 ఓట్ల మెజార్టితో వైసిపి అభ్యర్థి కొండాసురేఖ పై గెలిచారు టీఆర్ఎస్ అభ్యర్థి బిక్షపతి,దీంతో తెలంగాణ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు,
Thursday, June 14, 2012
రామ్ చరణ్ వివాహానికి హాజరైన ప్రముఖులు
రామ్ చరణ్ వివాహానికి హాజరైన ప్రముఖులు
సినీనటుడు రామ్ చరణ్, ఉపాసనల వివాహ వేడుక వైభవంగా జరిగింది. ఈ వేడుకలను పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వివాహానికి రాజకీయ ప్రముఖులు గవర్నర్ దంపతులు, సీఎం కిరణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తమిళనాడు గవర్నర్ రోశయ్య, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పలువురు మంత్రులు హాజరుకాగా, సినీ రంగం నుంచి అమితాబచ్చన్, రజనీకాంత్, శ్రీదేవి-బోణికపూర్,
Subscribe to:
Posts (Atom)